Green forest | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా నర్సాపూర్లో చేపట్టిన రిలేనిరాహార దీక్ష ఆదివారం నాటికి 19వ రోజుకు చేరుకుంది.
రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. ప్రకృతి ప్రకోపానికి మేడారం అటవీ ప్రాంతం ఊహకందని విధ్వంసానికి గురైంది. విదేశాల్లో మాత్రమే వెలుగుచూసే టోర్నడో తరహా సుడిగాలులతో ఎన్నడూలేని విధంగా అరుదైన, అసాధా�
రాష్ర్టాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువ
నల్లమల పేరు వింటేనే అభయారణ్యంతోపాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి. నల్లమల అంటేనే ఒళ్లు పులకరించి పోతుంది. దట్టమైన అరణ్యం, పశుపక్ష్యాదు లు, వన్యమృగాల సోయగాలతో మనసును రంజింపజేస్తుంది.