BJP MP Mahesh Sharma | బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారని నమ్మే వారు దేశద్రోహులని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ�
మహానగర వినియోగదారులకు మెరుగైన సేవలతో పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) హైటెక్ బాటపడుతున్నది.
గ్రేటర్లో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ పెద్ద పీట వేస్తున్నది. ప్రతి ఏటా మాదిరిగానే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ రూ.6,224కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనను సిద్ధం చేసింది.