ఎందరో మహనీయల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా స్వతంత్ర భరత్ ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 79 స్వతంత్ర దినోత్సవ వేడుక
స్వాతంత్ర భారత దేశం కోసం ఎందరో మహనీయుల త్యాగాల స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని బీజేపీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడిపెల్లి గంగాధర్ పిలుపునిచ్చారు.
మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో శుక్రవారం కొణిజెటి రోశయ్య జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొణిజెటి రోశ�