కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి నుండి మీర్జాంపేట్ రోడ్డు మధ్యలో ఉన్న నక్కల వాగు పై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణంకు రూ.కోటి55 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో ఎమ్మెల్యే విజయ రమణారావు నిధులు మంజూరు చేయించ
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, అర్హులను గుర్తించలేదంటూ కొంత మంది ఆశావాహులు అధికారులను శనివారం నిలదీశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, సీఎంఆర్ఎఫ్ చ�
తాను కాంగ్రెస్ కార్యకర్తనని, వికలాంగుడైన తాను ఇందిరమ్మ ఇంటి మంజూరుకు అర్హుడను అయినప్పటికీ తనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు మంజూరు కాక తనకు తీవ్రమైన అన్యాయం జరిగిందని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ�
రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేస�