నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయి, అన్ని టెస్ట్లు పూర్తి చేసుకొని ఉన్న మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంతోపాటు చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాలను ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని, దశలవారీగా నిధులు మంజూరు చేయించుకొని పనులు చేపడుతున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివర�
‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది కోట్పల్లి ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతుల పరిస్థితి. ఇందులో సమృద్ధిగా నీరున్నా పంటల సాగుకు వాడుకోలేని దుస్థితి నెలకొన్నది.
ములుగు నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు మంజూరుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన నియోజకవర్గానికి రూ.2.6 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఈ ఏడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి�
మండలంలోని దేవత్పల్లి, శార్భాపురం రోడ్డు గుంతలతో అధ్వానంగా మారడంతో ప్రయాణికులు కొన్నేండ్లుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డును బీటీగా మార్చాలని గ్రామస్తులు పల్లెకు వచ్చిన ప్రతి అధికారికి, ప్రజాప్రతి�