రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక లయన్స్ క్లబ్ భవన్ లో శనివారం సాయంత్రం భరత మాత చిత్రపటానికి పూలమాల వేసి కార్గిల్ యుద్ధంలో అమరులైన దేశ సైనికులకు
శ్రావమాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస లలితామాత ఆలయంలో శుక్రవారం పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి పూజలు చేసి ఓడిబియ్యం సమర్పించారు.