ఎడపల్లి మండలం ఎంఎస్సీ పారం, బ్రాహ్మణపల్లి, దుబ్బ తాండ గ్రామాల్లో నూతనంగా సర్పంచ్ లుగా ఎన్నికైన అభ్యర్థులకు గ్రామస్తులతోపాటు, నాయకుడు సుధా నాగేందర్ శుక్రవారం ఘనంగా సన్మానించారు.
నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) రామారావును లయన్స్ క్లబ్ ఆఫ్ ఫోర్ట్ సిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఇంజనీర్స్ డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో�
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్న ఈజీఎస్ ఏపీవో రజియా సుల్తానా ను ఎంపీడీవో రాజేశ్వర్, ఇతర అధికారులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఏసీయా ఇంటర్నేషనల్ వైదిక్ అకాడమీ ఆధ్వర్యంలో స�