తమ సమస్యలు పరిషరించాలని పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పంచాయతీ కార్మిక సంఘం మండల నాయకులతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలిసేందుకు క్యాంప్ కార్యాలయానికి రాగా, ఆ
బకాయి వేతనాలను చెల్లించాలంటూ సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట తెలంగాణ పంచాయతీ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూత్రపిండాల రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని, దీనికి అనుగుణంగా బెడ్ల సంఖ్య పెంచాలని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో బుధవా�
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు (Seasonal disease) వ్యాపిస్తాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా గ్రామ పంచాయతీ కార్మికులు (Gramapanchayathi worker) వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు.