రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో పురుషులు 82,04,518 మంది, స్త్రీలు 85,28,573, ట్రాన్స్జెండర్లు 493 మంది ఉన్నారు.
హన్మకొండలో ఉన్న మా మేనత్త ఇంటికి నాన్న వెళ్లినప్పుడు.. మాటల మధ్యలో మామయ్య “నీకు రేడియో అంటే ఇష్టం గద! గ్రామపంచాయతీ రేడియోల ఒక్క స్టేషనే ఒస్తది. నీకే ఒక రేడియో ఉంటె రెండు మూడు స్టేషన్లల్ల ప్రోగ్రాములు ఇనొచ�
సర్కారు కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఆద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరిన పాఠశాలల్లో..రేకుల షెడ్లలో సరైన సదుపాయాలు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక స్థానిక సంగ్రామం షురూ కానున్నది. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసింది.