Pending salaries | గ్రామపంచాయతీలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది పెండింగ్ వేతనాలు(Pending salaries) ప్రభుత్వం వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
పంచాయతీ ఉద్యోగుల వేతనాలను ఇక నుంచి గ్రీన్చానల్లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో
తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పోరుబాట పట్టారు. శుక్ర, శనివారాల్లో సుమారు 60 వేల మంది ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా టోకెన్ సమ్మె చేపట్టారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ, ఐఎఫ�
LRS | రాష్ట్రంలో ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.10వేల కోట్లు వసూలు చేయాలని ఉన్నతాధికారులు మున్సిపాలిటీతోపాటు పంచాయతీరాజ్ శాఖ అధిక�
ఆరు నెలలుగా జీతాలు లేవు.. మేమెట్లా బతికేది.. మాపై ప్రభుత్వం ఎందుకు కక్షగట్టింది.. అందరి ఉద్యోగులకు ఇచ్చినట్టు మాకు కూడా నెలనెలా ఇచ్చి ఆదుకోవాలని గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ సఫాయి కార్మికులు ఆవేదన వ్య�
వెంటనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ గ్రామ పం చాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మంచిర్యాల పట్టణంలోని మం చిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇళ్లముంద