ఈ నెల 11న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలను తరలిస్తుండగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మం డల కేంద్రంలో పట్టుకున్నట్టు ఫ్లయింగ్ స్కాడ్ బృందం తెలిపింది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలిం గ్ రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్ష జరుగనున్నది. ఈనెల 14న ఈ పరీక్ష జరుగనుండగా, అదేరోజు పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరగనున్నది. ఈ క్రమంలో పర
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితేనే ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నెతో పాటు పాలక�
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లోంచి వస్తున్న వ్యతిరేకత బీఆర్ఎస్కు సానుకూలంగా మారుతుండడంతో పార్టీ నుంచి వివి�