ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు డిచ్పల్లి, భీమ్గల్, కోటగిరి, బోధన్, సాలూర, ఎడపల్లి తదితర మండలాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులత�
వరుస వర్షాలు అన్నదాతల రెక్కల కష్టాన్ని తుడిచిపెట్టుకుపోతున్నాయి. వారం నుంచీ కురుస్తున్న చెడగొట్టు వానలతో ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీరని పంట నష్టం జరిగింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ అకాల వాన