ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో కూడా రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు వాన రూపంలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు.. ఇప్పుడు తరుగు, ధాన్యం బస్తాల తరలింపులో కష్టాలు వెంటాడుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలను అధికారులు తరలించారు. ‘కాంటా ఇంకెప్పుడు పెడ్తరు?’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి అధి�
Woman Gets Trapped in Grain Sacks | ఆహార ఉత్పత్తుల బస్తాలు జారి ఒక మహిళపై పడ్డాయి. ఆ బస్తాల మధ్య చిక్కుకున్న ఆమె సహాయం కోసం కేకలు వేసింది. అక్కడే ఉన్న కూలీలు వెంటనే స్పందించారు. క్షణాల్లో బస్తాలను తొలగించారు. వాటి కింద చిక్కుకు�