Collector Santosh | సేకరించిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు జరగేలా ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
కడ్తాల్, మే 10 : యాసంగిలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన �
కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 11 : తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఆగం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులుండవని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం ఢిల్లీల
భద్రాద్రి కొత్తగూడెం : కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ ధాన్యం కొనిపిస్తామని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ వడ్లు కొనే వరకు కేంద్రంలోని బీజేపీని, రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ
సూర్యాపేట : కేంద్రంలోని బీజేపీ తన దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ముంచే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటు అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆహార భద్రత చట్టం ప్రకారం దేశంలో ప�