చెమటోడ్చి పండించిన పంట కండ్లముందే మొలకెత్తుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనే దిక్కులేకపోవడంతో రైతన్నలు దీనస్థితిల
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఎప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అధికారులు అంచనా వేసినప్పటికీ క�
Siricilla | ధాన్యం కొనుగోలు చేయాలని సిరిసిల్లా జిల్లా (Siricilla district)ఎల్లారెడ్డిపేట మండలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డుపై ధాన్యం పోసి ఆందోళన(Farmers concern) చేపట్టారు.
పరిగి, మే 12 : ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో పరిగి మండలం సుల్తాన్పూర్, రంగంపల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన వరి ధాన్