వాతావరణం అనుకూలిస్తున్న నేపథ్యంలో తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం అనంతారం గ్రామంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోల�
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు పదిరోజులుగా రైతులు కొన్ని వందల క్వింటాళ్ల వడ్లను తీసుకొచ్చారు. ప్రతిరోజూ వరి కుప్పనలు ఆరబెట్టాలి.. మళ్లీ సాయంత్రం బొడ్డే వేయడంతోనే సరిపోతుందని రైతులు ఆవేదన �