కాంగ్రెస్ సర్కారు రైతులను చిన్నచూపు చూస్తున్నది. ఇప్పటికే రుణమాఫీ, రైతుబంధు పెంపు వంటి హామీలను ఎగ్గొట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ధాన్యం సేకరణలోనూ మొండి‘చేయి’ చూపుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఆర్భాటంగా ప్రార�
గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల సందడి ప్రారంభం కానున్నది. వరి కోత దశకు రావడంతో వ్యవసాయశాఖ ఆదేశాను సారం కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈక్రమంలో రేపటి నుంచి ప్రారంభి ంచాలని ప్రణాళికలు సిద�
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 24 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నది.
ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే సగం కన్నా తక్కువగానే ప్రభుత్వం కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తవ్వగా.. ఇప్పటివరకు క
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యాన్ని సేకరించి కామారెడ్డి జిల్లా టాప్లో నిలిచింది. ఇప్పటి వరకు రూ.వేయి కోట్లు విలువ చేసే ధాన్యాన్ని సేకరించి రాష్ట్రంలోనే నంబర్ వన్ జిల్లాగా కామారెడ్డి నిలిచింది.
హనుమకొండ జిల్లాలో మొత్తం 164 ధాన్యం కొనుగోలు సెంటర్ల ను ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ధాన్యం తడువకుండా ఉండేందుకు టార్పలిన్లు, గన్నీ సంచు ల కొరత లేకుండా సంచులు, ధాన్యం రవాణా చేసేందుకు ఐదు సెక్టార్లుగా విభ�