అకాల వర్షం రైతును అతలాకుతలం చేసింది. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కురిసిన వాన అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో వర్షం పడింది.
వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని, వర్ష సూచనలు ఉండడంతో టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు సూచించారు. ఆర్జాలబావిలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన�
Minister Vemula | ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద కడ్తా పేరిట రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్ల(Millars)పై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు.