ధాన్యం కొనుగోళ్లలో అధికారుల అంచనాలు మారుతున్నాయి. ఒక్క కరీంనగర్ జిల్లాలో దొడ్డు, సన్న రకం కలుపుకొని మొదట్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా వేసిన అధికారులు, ఇప్పుడు 2.50
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గురించి ఏ మాత్రం పట్టింపులేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హనుమకొండ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు సందర్శించా రు. ‘కలెక్టర్ లోడ్ రిటర్న్' శీర్షికతో గురువారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో ప్రచురితమైన కథనం సంచలనంగా మారింది.
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతులను నిండా ముంచుతున్నది. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. ధాన్యం సేకరణ ప్రారంభించక పోవడంతో అన్నదాతల రెక్కల కష్టం దళారుల పాలవుతున్నద�
వానకాలం ధాన్యం కొనుగోలుకు మెదక్ జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో 392 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ఈ సీజన్లో మొత్తం 5.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైత�