ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ మంగళవారం వెల్లడించింది. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు.
gowtham Sawang | ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
సవాంగ్ను మార్చడంపై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సవాంగ్ను అంత అకస్మాత్తుగా తప్పించాల్సిన అవసరం ఏంటని పవన్ కల్యాణ్.. తగిన శాస్తే జరిగిందని సీపీఐ నేత నారాయణ...