IAS Transfers | తెలంగాణలో పలు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియామకమయ్యారు. ఎన్వ�
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఉడా)ల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఉన్న నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిని ప్రభుత్వం భారీగా పెంచుతూ తాజాగా �
ప్రభుత్వ ఆదేశాల మేరకు మన్యంకొండలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులను మంగళవారం దేవాదాయశాఖ స్తపతి వల్లినాగయుగం, ఎస్ఈ మల్లికార్జున్రెడ్డి, డీఈ శర్మ, ఏఈ బాలయ్య పరిశీలించారు.