మండలంలోని అంబం శివారులో ఉన్న మోడల్ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థినులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే వర్ని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.
పదో తరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సా ధించాలని మంచిర్యాల డీఈవో యాదయ్య సూచించారు. జిల్లాలోని హాజీపూర్, భీమారం, నస్పూర్, దండేపల్లి, మందమర్రి, జైపూర్, లక్షెట్టిపేట, మంచిర్యాల మండలాల్లో
పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆంగ్లంలో నాణ్యమైన విద్యను పొందాలి అంటే లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ మధ్య తరగతి, పేదరిక కుటుంబాలకు చెందిన విద్యార్థులు లక్షల్లో ఫీజులు చెల్లించని పరిస్