పేద గర్భిణులకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (జీఎంహెచ్)లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ప్రైవేట్లో వైద్యం ఆర్థిక భారంగా మారడంతో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్కు చెం�
కోఠిలోని సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో దవాఖాన సూపరింటెండెంట్, సిబ్బంది స్పందించి మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అద�
సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో మూడు రోజుల ఓ పసికందు మృతి చెందాడు. ఈ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు.
రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్రావు చెప్పారు. ఇవాళ హైదరాబాద్లోని పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జర
Govt Maternity Hospital | కన్న తల్లిని, జన్మ భూమిని మరువద్దు అంటారు. ఇదే బాటలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తాను జన్మించిన పేట్లబుర్జు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి రూ. కోటి