Mahabubnagar | రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు.
హాస్టల్ విద్యార్థి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది. ఏదుట్ల గ్రామానికి చెందిన ఉడుముల వెంకటస్వామి అరుణ పెద్ద కుమారుడు భరత్ (13) గోపాల్పేట ఎస్సీ బాలుర ప్ర�
నాగిరెడ్డిపేటలోని వసతిగృహంలో అధికారులు, సిబ్బంది పత్తా లేకుండా పోయారు. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు భయంతో రోదిస్తూ బయటికి వచ్చారు. అసలేం జరిగిందంటే.. దసరా పండుగకు హాస్టల్కు సెలవులు ఇవ్వడంతో విద్�
ప్రభుత్వ హాస్టల్లో సామాన్యుల పిల్లలు మాత్రమే చదువుతారని, వారికి కనీస సౌకర్యాలు కూడా లేవని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్లోని ఎస్సీ, బీసీ హాస్టళ్లతో పాటు
ఎవరి ఆసరా లేకుండా వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్న అభాగ్యులైన ఒంటరి మహిళలు, వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళలకు మనోధైర్యం కల్పించడమే లక్ష్యంగా మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో పట్టణంలో ర
ముంబై: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రభుత్వ హాస్టళ్లోని అభాగ్యులైన బాలికలను నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ కొందరు కామాంధులు ఒత్తిడి చేశారు. వారికి రక్షణ కల�