పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురుకులాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉ�
సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన సరుకులతో పౌష్టికాహారం అందిస్తూ.. పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ.. విద్యార్థుల సంక్షేమానికి అన్ని రకాల చర్యలు చేపడుతుంటే.. విద్యా సంస్థల్లోకి విద�
ఖమ్మం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా పేద విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోవడం లేదని బీఆర
గురుకుల పాఠశాలలు అద్దె భవనాలు.. అరకొర వసతులతో కొనసాగుతున్నాయని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు. సోమవారం బీఆర్ఎస్ గురుకుల బాటలో భాగంగా సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని బాలుర
ప్రభుత్వ అలసత్వం కారణంగా గురుకుల పాఠశాలలు సమస్యల వలయంలో చికుకుంటున్నాయి. జూన్ నుంచి పాఠశాలల నిర్వహణకు బడ్జెట్ విడుదల చేయకపోవడంతో గురుకులాల్లో కనీస సౌకర్యాల కల్పనకు ఇబ్బందిగా మారింది. ఇందుకు నిదర్శన�
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేటలోని కేసీఆర్నగర్లోని మహాత్