‘పరిసరాలు ఇలాగేనా ఉండేది? ముళ్ల చెట్లు పెరిగినా.. మురుగు నీరు నిల్వ ఉన్నా పట్టించుకోరా? వంట గదులు ఇట్లనే ఉంటయా? మీ పిల్లలకు ఇలాగే వండి పెడతారా? డైనింగ్ హాల్లోనే వ్యర్థాలు పడేస్తే వాసనకు పిల్లలు ఎలా తింటా�
‘మనం ఇంట్లో ఈ తిండి తింటామా? ఇంత ముద్దలా ఉంటే పిల్లలు ఎలా తింటారు? మరుగు దొడ్లకు డోర్లు లేకపోతే ఎలా?’ అని శాయంపేట మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర గురుకులం ప్రిన్సిపాల్ రేవతిని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. శనివారం కొండపాక మండల కేంద్రంలోని రాజీవ్ రహదారి పక్కనున్న మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల అభివృద
జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాలల అద్దె బకాయిలు చెల్లించలేదని భ వన యజమానులు సోమవారం ప్రధాన గే టుకు తాళం వేశారు. ఉపాధ్యాయులు, అ ధ్యాపకులను లోపలికి అనుమతించలేదు.