సైబర్ నేరగాళ్లు కొత్త కొత్తదారుల్లో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్లో పెండ్లి ఆహ్వానం సందేశం పంపి..అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.2 లక్షలు కాజేశారు.
రైతులందరికీ రూ.2లక్షల్లోపు రుణమాఫీ చేశామంటూ సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నారు. రైతు సంబురాల్లో భాగంగా ఘనంగా ఈ విషయాన్ని ప్రకటించారు. సీఎం హోదాలో ఈ విషయం చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో వాస్తవాలు మాత్రం మ�
లక్నో: ప్రభుత్వ ఉద్యోగి ఒకరు మేక వెంటపడ్డాడు. దాని నోటిలో ఉన్న ఫైల్ కాగితాల కోసం విశ్వ ప్రయత్నం చేశాడు. ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో ఈ ఘటన జరిగింది. స్థానిక బ్లాక్ కార్యాలయంలోకి ఒక మేక ప్రవేశించింది. �