వైకుంఠ పురనివాసా.. మనసాస్మరామి.., గోవిందా గోవిందా అంటూ విష్ణు నామావళితో ఉమ్మడి జిల్లాలోని వైష్ణవాలయాలు మార్మోగాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా వేంకటేశ్వరస్వామి ఆలయాలు భ�
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్లో శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నూతన ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.