యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ (వీసీ)ల నియామకంలో ముఖ్యమంత్రి పాత్రను సవాల్ చేస్తూ కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏపీజే అబ్దుల్ కలామ్ టెక్నాలజికల్ యూనివర్సి�
బ్రిటిషర్లు భారత దేశాన్ని విడిచి వెళ్లడానికి కారణం సత్యాగ్రహం కాదని, వారు జనం చేతుల్లో ఆయుధాలను చూశారని, పరిస్థితి ఏ స్థాయికైనా వెళ్లవచ్చునని గ్రహించారని బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ చెప్పారు.