రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మధ్యాహ్నం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతోపాటు రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలను గవర్నర్కు వివరించారు.
అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని, ఆ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ లక్ష్మీనరసింహారెడ్డి, సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ
యువత విధి నిర్వహణలో నాణ్యమైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, విద్యార్థులు ఉన్నత లక్ష్యంతోపాటు పనిలో నాణ్యతను చూపితే విజయం మీ దాసోహం అవుతుందని రాష్ట్ర గవర్నర్, ఉద్యాన వర్సిటీ చాన్స్లర్ సీపీ �
ఓ ఆదివాసీ యువకుడికి గుండె, ఊపిరితిత్తుల మధ్య గుచ్చుకున్న బాణాన్ని విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించిన నిమ్స్ వైద్య బృందాన్ని రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ అభినందించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోన
గవర్నర్ రాధాకృష్ణన్ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన అమరులను స్మరించుకొన్నారు. వారి త్యాగాల ఫలితమే తెలంగాణ రా�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు దశాబ్ది వేడుకలు కొనసాగనున్నాయి. దీనికోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్తోపాటు ట్యాంక్బండ్