గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ ఎం కోదండరాంరెడ్డి, అమీర్ అలీఖాన్ను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఎమ్మెల్సీలుగా ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఈ
రాజ్యాంగబద్ధ గవర్నర్ పదవిలో ఉన్నవారు నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. గవర్నర్గా నియమితులయ్యేవారు నిజాయితీపరులై, రాజ్యాంగం తెలిసిన మేధావులై ఉండా
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మపై గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ చిన్నచూపు చూశారు. ఓ ఆలయ సందర్శనకు వచ్చిన గవర్నర్ను స్థానిక మహిళలు బతుకమ్మ ఆడాలని కోరగా, తాను ఆడనంటూ వెళ్లడం చర్చనీయాంశంగా మార�
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు హైదరాబాద్ జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అపూర్వ ప్రగతిని సాధిస్తూ, దేశానికి మార్గదర్శిగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్