ఫామ్హౌస్లే లక్ష్యంగా కొందరు ఆబ్కారీ అధికారులు మామూళ్ల కోసం వేటాడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నింపడంలో కీలక పాత్ర పోషించే ఆబ్కారీ అధికారులు జేబులు నింపుకోవడంలో కూడా తమ మార్క్ను ప్రదర్శిస్తున్నారనే వి�
ములుగు జిల్లాలో జరిగిన నకిలీ పోడు భూముల పట్టాల దందా ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడమే లక్ష్యంగా సాగిందని ములుగు డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. తమ దర్యాప్తులో పట్టుబడిన ఐదుగురు వ్యక్తులను ప్రాథమ
రూ.లక్షల్లో జీతాలు.. బాధ్యతాయుతమైన ఉద్యోగం.. గౌరవప్రదమైన హోదా.. ఇవన్నీ ఉన్నప్పటికీ కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అద్దె కార్ల దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
రామగుండం ఎన్టీపీసీ నుంచి ఖమ్మం జిల్లాకు ఫ్లైయాష్ తరలింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపణలు చేశారు. రోజూ రూ. 50 లక్షల దాకా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న�