బీఆర్ఎస్ సర్కారు కులవృత్తు లు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి వి నూత్నమైన, విప్లవాత్మకమైన పథకాలను ప్ర వేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ద వాఖానలు, మెడికల్ కాలేజీలు, గురుకులా లు, క్రీడా సంస్థలు, ఆలయాల
ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన మొండి బకాయిల వసూళ్లపై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం ఒక్క రోజే రూ.86 లక్షల ఆస్తి పన్ను వసూలు చేశారు.
పక్కరాష్ట్రం ఏపీలో అన్నదాతలు లబోదిబో మంటున్నరు.. ప్రాణం పోయినా తెలంగాణలో మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిండు ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్మేస్తుండు బీర్కూర్లో పలు అభివృద్ధి పనులను మంత్రి వే
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ హిమాయత్నగర్, జూలై 13 : ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ వారికి కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి�