ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | పేద ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కొవిడ్ బారిన పడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.