జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల విధులు కత్తిమీద సాములా మారాయి. పంచాయతీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినప్పటికీ విధులు సక్రమంగా నిర్వర్తించాలని, విధి నిర్వహణలో అలసత్వం పేరుతో అధికారుల ఆదేశాలు పంచాయతీ కార్�
పోలీస్ ఠాణాలకు నెలవారీ ఖర్చులకు ప్రభుత్వం అందించే నిధులకు బ్రేక్ పడుతున్నది. దీంతో చాలా పోలీస్స్టేషన్లలో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నెలవారీ మామూళ్లు వసూలు చేయడం, ఫిర్యాద
ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి, అవినీతికి పాల్పడిన నలుగురు అధికారులను విచారించేందుకు ఏసీబీ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సోమవారం అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.
కరీంనగర్లో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసెంబ్లీలో కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును 450 కోట్లతో ప్రారంభించా�