రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని, కుల వృత్తులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు �
క్రీడారంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. చైనా వేదికగా సెప్టెంబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో సెపక్తక్�
ప్రభుత్వం ఉద్యాన తోటలకు భారీగా రాయితీలను కల్పించి సాగును ప్రోత్సహిస్తున్నది. ఉద్యానవన శాఖ, ఉపాధిహామీ పథకంలో ఈ తోటల పెంపకానికి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
చిన్న, సన్నకారు రైతులను లాభాల బాటలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. ప్రధానంగా రాష్ట్రంలో పండ్ల వినియోగం పెరుగుతుండడం, మన అవసరాలకు తగ్గట్టు స్థానికంగా ఉత్పత్తి లేకప