గోదావరిఖని ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న 85 పడకల ప్రభుత్వ దవాఖానలో అంధకారం అలుముకున్నది. బుధ వారం తెల్లవారుజామున 2గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు కారు చీకట్లో మగ్గింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు ప్రభుత్వ దవాఖానలకు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్ (ఎన్క్యూఏఎస్) సర్టిఫికెట్ వరించింది. నిరుడు డిసెంబర్ 29, 30 తేదీల్లో నేషనల్�
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మనిషికి శరీరంలో కండ్లు కూడా ముఖ్యమైనవి. కండ్లు బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. జిల్లాలో గత పది రోజుల నుంచి వర్షాలు కురవడంతో వాతావరణంలో వచ్చిన మార్పుల�
ప్రస్తుత పరిస్థితుల్లో న్యూట్రీషియనిస్టులకు డిమాండ్ పెరిగింది. ఆరోగ్యంపై అవగాహన కోసం పలువురు న్యూట్రీషియనిస్టుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ప్రధానంగా పలు రకాల వ్యాధిన పడ్డ బాధితులు ఎలాంటి ఆహారం �
మహబూబ్నగర్లోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఖరీదైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్టు దవాఖాన సూపరింటెండెంట్, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ రాంకిషన్ తెలిపారు.