డీఈఈసెట్ పరీక్ష జూన్ 1న నిర్వహించనున్నట్టు సెట్ కన్వీనర్ శ్రీనివాసచారి తెలిపారు. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ డైట్ కాలేజీతోపాటు, ప్రైవేట్ డీఐఈడీ కాలేజీల్లోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈ�
ఇంటర్ పరీక్షలకు విద్యార్థు లు సన్నద్ధమయ్యారు. ఈనెల 15 నుంచి ఏ ప్రిల్ 4వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వ రకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇప్పటికే సైన్స్ విద్యార్థులకు ప్ర
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఉదయం 9 గం టల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్�
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు బారులుదీరుతున్న విద్యార్థులు మహబూబ్నగర్లోఅడ్మిషన్లు ఫుల్ ప్రైవేట్ దోపిడీతో సర్కార్ బాట కళాశాలల్లో పెరిగిన ప్రమాణాలు గురుకులాల్లోనూ ఇంటర్ అప్గ్రేడేషన�