భారీగా అప్పులుచేశారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేసే బీజేపీ.. ఆ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మాత్రం రాష్ట్ర ఆర్థికాన్ని భ్రష్టుపట్టించింది. కాంట్రాక్టర్లకు సుమారు లక్ష కోట్ల మేర బి�
పట్టణ పేదరిక నిర్మూలన పథకం(మెప్మా) ఉద్యోగులు ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. 9 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, సర్కారు బిల్లులు చెల్లించడం లేదని, పైరవీలు చేసుకున్నవాళ్లకే నిధులు విడుదల చేస్తున్నదని మం
కాంట్రాక్టర్ తమకు రావాల్సిన ఐదు నెలల వేతనాలు చెల్లించడం లేదని, అధికారులు కూడా దీని గురించి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పర్ణశాల మిషన్ భగీరథ ఉద్యోగులు శనివారం విధులు బహిష్కరించారు.