ప్రభుత్వ ఏరియా దవాఖాన అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో రాజ్యసభ ఎంపీ సురేశ్రెడ్డి నిధులు రూ. 2 లక్షలతో ఏర్�
త్వరలోనే నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ, ఎన్డీసీ, ట్రామా కేంద్రాలు ఏర్పా టు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ప్రభు�
దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు.
డాక్టర్లు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా భైంసాలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్న
వేములవాడ ఏరియా దవాఖాన వైద్యులు బుధవారం ఒక్క రోజే పది సాధారణ కాన్పులు చేసి అరుదైన ఘనతను సాధించారు. ఈ మేరకు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్రావు వివరాలు వెల్లడించారు. ఒకే రోజు పది మంది గర్�
అర్బన్ పార్కు సమీపంలో కాటేజీల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సుడిగ�
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి | కొవిడ్ చికిత్స పొందుతున్న వారి దగ్గరికి ఎప్పటికప్పుడు వెళ్తూ వైద్య సిబ్బంది మనోధైర్యం కల్పించాలని డాక్టర్లు, నర్సులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.