రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని కరాచీ బేకరీపై మతోన్మాద, అరాచకశక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
సామాజిక మాధ్యమాలపై హాస్యం పేరిట అశ్లీలత వ్యాప్తి చెందడంపై వివాదం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. చట్టం నిషేధించిన కంటెంట్ను ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓటీటీ ప్లాట్ఫామ్�
గురుకులాల్లో నెలకొన్న దారుణ పరిస్థితుల గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొకడమే తప్ప, సమస్యల పరిషారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్రావు మండిపపడ్డారు. ఇప్పటికైనా క�
షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్పై వెలమ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయా పోల�
మెట్రో ప్రయాణాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ఉండాల్సిన ప్రభుత్వ చర్యలు మెట్రో ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.