రాయపోల్ జనవరి 01: నూతన మండల విద్యాధికారిగా రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) అధికారికంగా పదవి బాధ్యతలను స్వీకరించారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే తన ప్రధాన లక్ష్�
భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆదివాసి సమూహాల హక్కులను హరించేలా జరుగుతున్న ఆపరేషన్ కగార్ను నిలిపివేసి వెంటనే శాంతి చర్చలకు ముందుకు రావాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ర్ట �
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గోవర్ధన్ అనే హోంగార్డు(డ్రైవర్) గురువారం ఆత్యహత్య చేసుకున్నాడు. తిరుమలగిరి డివిజన్ ఫోర్స్ మొబైల్ డ్రైవర్గా పని చేస్తున్న గోవర్ధన్కు కుమారుడు, కూ తురు ఉన్నారు