పాడి అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గోపాలమిత్రలు పది నెలలుగా వేతనాలు అందక గోస పడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ సైతం భారమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మూగజీవాలకు సత్వర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన గోపాలమిత్ర వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతున్నది. పశువైద్య శాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పాడిరైతుల ఇంటివద్దే అత్�
పశుగణాభివృద్ధి సంస్థలో 23 ఏండ్లుగా పని చేస్తూ సర్కారు అమలు చేసే పథకాలను విజయవంతం చేస్తున్న తమ సేవల్ని గుర్తించాలని గోపాలమిత్రలు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
Minister Srinivas goud | తెలంగాణ ఏర్పడిన తర్వాతే కులవృత్తులకు న్యాయం జరుగుతున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే గోపాల మిత్రలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.