DEO Ramesh Kumar | ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి సాధించడంతోపాటుగా మంచి ఫలితాలు లభిస్తాయని నాగర్కర్నూల్ విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ సూచించారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ఫలితం ఉంటుందని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. నగరంలోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం తన�
In-charge Minister Ponnam | విద్యార్థులకు మంచి విద్యా బోధనను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (In-charge Minister Ponnam ) అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదోతరగతి ఫలితాలలో జీపీఏ10 సాధిస్తే ఉచితంగా ట్యాబ్లు అందజేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రకటించారు. శుక్రవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని 3 ప్రభుత్వ ప
రాష్ట్రంలో దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక