మెహిదీపట్నం:చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢమాసం బోనాలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ ఎంతో సహకరించారని ఆలయ ట్రస్టు ఛైర్మన్ కోయల్ కార్ గోవింద్రాజ్ అన్నారు. గురువారం గోల్�
మెహిదీపట్నం ఆగస్టు 8: చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. జూలై 11న జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభమైన బోనాలతో తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసం బోనా
అబిడ్స్ / మెహిదీపట్నం / కార్వాన్, జూలై18 : గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం మూడో బోనం పూజ సందర్భంగా కోటలో భక్తుల సందడి నెలకొన్నది. కోటలో పటాలను గీసిన భక్తులు బోనాలను తయారు చేసుకుని ఊరేగింపుగా జగదా�
బోనాల సందడి| హైదరాబాద్లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఉత్సవాల్లో భాగంగా లంగర్హౌస�
గోల్కొండ బోనాలు| ఆశాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఆదివారం నుంచి వచ్చే నెల 8 వరకు హైదరాబాద్లో బోనాలు జరగనున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. ప్రతి గురువారం, ఆద�
జూలై 11న తొలి బోనం.. ఆగస్టు 8న చివరి బోనం ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్న మంత్రు మెహిదీపట్నం, జూలై 9: ఆషాఢ మాసం బోనాలు రేపటినుంచి ప్రారంభంకానున్నాయి. గడిచిన ఏడాది కరోనా కారణంగా ఉత్సవ�
11న తొట్టెల ఊరేగింపు ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాల సమర్పణ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష మెహిదీపట్నం /సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ ): ఆషాఢ బోనాల ఉత్సవా�
ప్రతి గురు, ఆదివారాల్లో బోనాలు సమర్పణ కొవిడ్ నిబంధనలతో వేడుకల నిర్వహణ ఏర్పాట్లలో అధికారులు, ఆలయ కమిటీ మెహిదీపట్నం జూన్ 26: ఈసారి ఆషాడ బోనాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడంతో సర్వత్�