శుభకార్యాలకు బంగారం ఆభరణాలు చేయించేందుకు డబ్బులిచ్చిన వారిని, నగలు తాకట్టు పెట్టి నగదు తీసుకున్నవారిని, వడ్డీకి డబ్బులు తీసుకున్న వారిని బురిడీ కొట్టించి పారిపోయిన జై భవానీ జ్యువెల్లర్స్ యజమానులు జి�
బ్యాగ్ జిప్ హోల్డర్లో దాచుకొని ఓ ప్రయాణికుడు విమానంలో తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది.
శంషాబాద్ రూరల్ : ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడ�