బంగారం డిమాండ్కు ధరల సెగ గట్టిగానే తగిలింది. 2025లో దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ 11 శాతం తగ్గి 700 టన్నులకు పడిపోయినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. రికార్డు స్థాయికి చేరుకున్న ధరలతోపాటు కొన�
దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ అంతకంతకు పడిపోతున్నది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ధరల కారణంగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి సామాన్యుడి నుంచి సంపన్న వర్గాల వరకు వెనుకంజవేస్తున్నారు. దీంతో దేశీయంగా డ�
నకిలీ బంగారం విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఆగ్రాకు చెందిన దేవేందర్కుమార్(65), అదే ప్రాంతానికి చెం�
బంగారం కొనుగోళ్లు అంతంతేలాక్డౌన్లతో మూతబడ్డ దుకాణాలు ముంబై, మే 14: అక్షయ తృతీయకు కరోనా సెగ తగిలింది. దేశవ్యాప్తంగా చాలా రాష్ర్టాల్లో లాక్డౌన్లు, కర్ఫ్యూల మధ్య శుక్రవారం బంగారం కొనుగోళ్లు అంతంతమాత్రంగా