చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మకు ఆషాఢ మాసం బోనాల సమర్పణ వైభవంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆరో బోనం పూజలను ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఘనంగా జరుపుకున్నారు.
మెహిదీపట్నం:చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢమాసం బోనాలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ ఎంతో సహకరించారని ఆలయ ట్రస్టు ఛైర్మన్ కోయల్ కార్ గోవింద్రాజ్ అన్నారు. గురువారం గోల్�
మెహిదీపట్నం: చారిత్రాత్మక గోల్కొండ జగదాంబికఎల్లమ్మ ఆలయం బోనాలు ఈ ఆదివారంతో ముగియనున్నాయి. గురువారానికి 8 పూజలు ముగిశాయి. ఇదిలా ఉండగా జగదాంబిక ఎల్లమ్మ ఆలయం హుండీని గురువారం సాయంత్రం మూడోసారి లెక్కించార�
మెహిదీపట్నంః చారిత్రాత్మక గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాల ఎనిమిదో పూజ గురువారం ఘనంగా జరిగింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున�
హైదరాబాద్ : చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢ మాసం మూడో బోనం ఆదివారం జరగనున్నది. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపు కోటకు రానుందని ఆలయ ట్రస్టు చైర్మన్ కోయల్కార్ గో�