మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి వెంకటాపూర్ (పీటీ)లోని లలితా పరమేశ్వరీ దేవి ఆలయంలో సహస్ర చండీ మహాయాగ మహోత్సవాలు ఆలయ వ్యవస్థాపకులు సోమయాజుల రవీంద్రశర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ఆరంభమయ్యాయి.
జనులందరినీ పోషించే అమ్మ పోచమ్మ. తెలంగాణలో పల్లెపల్లెలో పోచమ్మ గ్రామదేవతగా కొలువుదీరింది. పోచమ్మనే పోశమ్మ, నల్ల పోచమ్మ, పోసెమ్మ అని పిలుస్తారు. పిల్లలకు తట్టు పోయడం అంటే శరీరంపై స్ఫోటకం పొక్కులు ఏర్పడతాయ
టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మామిండ్లవీరయ్యపల్లెకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే క్యా
జిల్లాలోని తండాల్లో మంగళవారం సీత్లాభవాని వేడుకలు ఘనంగా జరిగాయి. ఖానాపురం మండలం ఐనపల్లిలో జరిగిన వేడుకల్లో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, శాంత దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహి�
నాటి నుంచి నేటి వరకు ఆలయాలు మానవాళి ప్రశాంతతకు నిలయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రాజపేట గ్రామంలో రాజరాజేశ్వరి, ఆంజనేయ, బొడ్రాయి, నవగ్రహ విగ్రహ ప్ర�
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న బంగారంతో 2.5 కేజీల బోనం తయారు చేయాలని నిర్ణయించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన చాంబర్లో గురువారం దేవాదాయ శాఖ అధికారులతో నిర్వహ
జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారి నేత్రాలను వర్ణిస్తూ చెప్పిన శ్లోకం ఇది. ‘హే శివే! ఓ అమ్మా! నీ కనులు చాలా దీర్ఘములైనవి. దృష్టి అన్ని దిక్కులకూ వ్యాప్తమైనది. నీ దృష్టికి అందనిది ఈ జగత్తులో లేదు. ‘అణోరణ�