ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నది. శనివారం రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ఉదయం 6 గంటలకు 46.50 అడుగులు, 10 గంటలకు 47 అడుగ�
గోదావరి వరద భద్రాచలం పట్టణాన్ని వదలడం లేదు. వారం రోజుల నుంచి మొదటి ప్రమాద హెచ్చరికను వదిలే అవకాశం ఇవ్వడం లేదు. తగ్గుతూ.. పెరుగుతున్న వరదను అంచనా వేస్తున్న అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుం�
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరిలో వరద క్రమేపీ పెరుగుతున్నది. కిన్నెరసానిలో భారీగా వరద చేరడంతో 15 వేల క్యూసె�